Bee Attack : పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
తేనెటీగలు మానవ, పర్యావరణ ఆరోగ్యం రెండింటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి తేనెటీగల జీవితకాలం సగానికి తగ్గిందంటే నమ్ముతారా?. నిజమేనండి.. ఇన్ని రోజులు మనిషి జీవితకాలం మాత్రమే తగ్గుతుందని అనుకున్నాం.. కానీ జాబితాలోకి తేనెటీగలు కూడా వచ్చాయి.
అది 149 ఏళ్లనాటి భవంతి. పురాతన కాలం నాటి ఇల్లు కావడంతో చాలామందికి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైన చేజిక్కించుకోవాలని అనుకుంటారు. ఇక, పాత ఇల్లు తక్కువ ధరకు వస్తుంది అంతే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందరిలాగే ఆ దంపతులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు. కొంతకాలం హ్యాపీగానే గడిచినంది. ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇంటి గోడల్లో నుంచి పెద్ద పెద్ద శబ్దలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు భయపడిపోయారు.…