పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సురుడెవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అన్ని కుదిరినట్లయ్యితే ఈ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ సందడి చేసేవాడు. కానీ, కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై దాడి చేయడంతో ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయినా సంక్రాంతికి అభిమానులను మాత్రం సంతోషపర్చనున్నారట మేకర్స్. ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈ…