పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా కన్నుమూశారు. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బాజ్వా మరణవార్త పాకిస్తాన్ రాజకీయ, సైనిక వర్గాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సైనిక అధికారులు తమ సంతాపం తెలిపారు. 2026 ఫిబ్రవరిలో బాత్రూంలో జారిపడటంతో ఆయనకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజకీయాలు, అధికారంపై ప్రగాఢ ప్రభావం కలిగిన బాజ్వా, పాకిస్తాన్ సైన్యంలో అత్యంత…