టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని…
ఏపీలో అయ్యన్న పాత్రుడి ఇష్యూ పొలిటికల్ హీట్ ను పెంచింది. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. దీంతో ఇరు పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టారు. కాగా అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంట కాలువలను ఆక్రమించుకొని గోడ కట్టడంతో వివాదం రాజుకుంది. అయ్యన్న పాత్రుడి ఇంటి ఆక్రమణలను కూల్చివేయడం…
ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. నిన్నరాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికారులు అక్రమంగా గోడను కూల్చివేశారని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్, నీలంపేట…