MG Majestor SUV: టయోటా ఫార్చ్యునర్కి పోటీగా ఓ కొత్త ఎస్యూవీ రంగంలోకి దిగనుంది. భారత మార్కెట్లోకి మరో భారీ ఎస్యూవీ రావడానికి సిద్ధమవుతోంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ కొత్త ఎస్యూవీ ‘మజెస్టర్’ను ఫిబ్రవరి 12, 2026న అధికారికంగా పరిచయం చేయనుంది. ఇప్పటికే ఆటో ఎక్స్పో 2025లో ఇది మొదటిసారి చూపించగా, ఇప్పుడు దాని మీద ఆసక్తిని పెంచేందుకు ఎంజీ కొత్త టీజర్ను విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అనంతరం.. కంపెనీ లైనప్లో…