Viral Video: మనదేశంలో రోజూ జరిగే మామూలు సంఘటనలలో చోరీలు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఏటీఎం లో కనిపించిన సెక్యూరిటీ సన్నాహాలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సాధారణంగా దొంగలు ఏటీఎం మెషీన్నే టార్గెట్ చేయడం సహజం. కానీ ఇక్కడ ఏసీ, సీసీటీవీ కెమెరాలకూ తాళాలు వేయడం జనం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. వైరల్ గా మారిన వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. Read Also:ENG vs IND: మేం ఏం స్టుపిడ్స్…