Home
Asus
Asus News
-
అదిరపోయే Amazon డీల్.. Republic Day Saleలో రూ.40 వేల లోపు సూపర్ లాప్ట్యాప్స్
అమెజాన్ ప్రతి ఏటా నిర్వహించే భారీ సేల్స్లో ఒకటైన ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ప్రస్తుతం లైవ్లో ఉంది. విద్యార్థులు, ఆఫీసు పని చేసుకునే వారు, సాధారణ అవసరాల కోసం లాప్టాప్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా రూ. 40,000 లోపు బడ్జెట్లో హెచ్పి (HP), డెల్ (Dell), లెనోవో (Lenovo) వంటి ప్రముఖ బ్రాండ్ల లాప్టాప్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. సేల్ ధరలతో పాటు ఎస్బిఐ (SBI) క్రెడిట్… -
Asus Chromebook CX14: ఆసుస్ కొత్త ల్యాప్టాప్ విడుదల.. స్మార్ట్ ఫోన్ ధరకన్న తక్కువకే!
ఆసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. భారత్ లో Asus Chromebook CX14 విడుదలైంది. ఈ ల్యాప్టాప్ 14-అంగుళాల పూర్తి HD+ IPS డిస్ప్లే, 180-డిగ్రీల ‘లే-ఫ్లాట్’ హింజ్ డిజైన్ను కలిగి ఉంది. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ N4500 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వరకు RAM, eMMC ఆన్బోర్డ్ స్టోరేజ్ తో జత చేశారు. Chromebook CX14 మన్నిక కోసం MIL-STD-810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్,… -
Asus Rog Phone 9: ‘ఆసుస్’ నుంచి పవర్ఫుల్ స్మార్ట్ఫోన్.. ఫీచర్స్ అదుర్స్, ధర బెదుర్స్!
గేమింగ్ ప్రియుల కోసం తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఆసుస్’ తన రోగ్ సిరీస్లో మరో కొత్త 5జీ మోడల్ను విడుదల చేయడానికి సిద్దమైంది. ‘రాగ్ ఫోన్ 9’ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసుస్ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 19వ తేదీన రాగ్ ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. భారత్లోనూ ఈ ఫోన్ను ఆసుస్ లాంచ్ చేయనుంది. ఆసుస్ రాగ్ ఫోన్ 9కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఈ… -
Amazon Prime Day : భారీ డిస్కౌంట్లు అందించేందుకు అమెజాన్ రెడీ.. మరి కొనేందుకు మీరు రెడీనా..
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు… -
Asus ROG Zephyrus Laptop: ఆసుస్ నయా గేమింగ్ ల్యాప్టాప్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
Asus Gaming Laptops Released in India: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘అసుస్’ తన కొత్త ల్యాప్టాప్లను మార్కెట్లో లాంచ్ చేసింది. గేమింగ్ ల్యాప్టాప్ అసుస్ ఆర్ఓజీ జెఫిరస్ జీ16 కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ 16 అంగుళాల 2.5కే రిజల్యూషన్, ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 90 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వచ్చింది. ఆర్ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, ఆర్ఓజీ స్ట్రిక్స్…
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!