ఆసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. భారత్ లో Asus Chromebook CX14 విడుదలైంది. ఈ ల్యాప్టాప్ 14-అంగుళాల పూర్తి HD+ IPS డిస్ప్లే, 180-డిగ్రీల ‘లే-ఫ్లాట్’ హింజ్ డిజైన్ను కలిగి ఉంది. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ N4500 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వరకు RAM, eMMC ఆన్బోర్డ్ స్టోరేజ్ తో జత చేశారు. Chromebook CX14 మన్నిక కోసం MIL-STD-810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్,…
గేమింగ్ ప్రియుల కోసం తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఆసుస్’ తన రోగ్ సిరీస్లో మరో కొత్త 5జీ మోడల్ను విడుదల చేయడానికి సిద్దమైంది. ‘రాగ్ ఫోన్ 9’ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసుస్ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 19వ తేదీన రాగ్ ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. భారత్లోనూ ఈ ఫోన్ను ఆసుస్ లాంచ్ చేయనుంది. ఆసుస్ రాగ్ ఫోన్ 9కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఈ…
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు…
Asus Gaming Laptops Released in India: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘అసుస్’ తన కొత్త ల్యాప్టాప్లను మార్కెట్లో లాంచ్ చేసింది. గేమింగ్ ల్యాప్టాప్ అసుస్ ఆర్ఓజీ జెఫిరస్ జీ16 కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ 16 అంగుళాల 2.5కే రిజల్యూషన్, ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 90 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వచ్చింది. ఆర్ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, ఆర్ఓజీ స్ట్రిక్స్…