Madhyapradesh: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదులుకునే అవకాశం ఉంది. మంగళవారం దేశ రాజధానిలో కాంగ్రెస్ హైకమాండ్తో మాజీ సీఎం సమావేశమయ్యారు.
Sanjay Raut : దేశంలో మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.