ఆసియా కప్లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో దాయాదులతో పోరాడేందుకు భారత్ రెడీ అవుతోంది. అయితే పాక్ పై భారత ఆటగాళ్ల పెర్ఫామెన్స్ చాలా బాగుంది. కానీ ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే రెండు జట్లలోనూ చాలా మంది ఆటగాళ్లు T20లో తొలిసారిగా ఒకరితో ఒకరు తలపడనున్నారు. పాకిస్తాన్ పై టీమిండియా ఆటగాళ్ల T20 రికార్డును పరిశీలించినట్లైతే.. Also Read:CM Chandrababu: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు.. సూర్యకుమార్ యాదవ్…
క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. నేడు ఆసియా కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. పాక్ తో భారత్ పోరుకు సర్వం సిద్ధమైంది. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఉందంటే బజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆసియా కప్ 2025లో అతిపెద్ద మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 14) భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగనుంది. పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, రెండు…