దేశంలోనే అతిపెద్ద బైక్ అవార్డును ఏప్రిలియా ఆర్ఎస్ 457 గెలుచుకుంది. ఈ బైక్ 'ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2025' (IMOTY) అవార్డును గెలుచుకుంది. ఈ బైక్ హీరో, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్లను వెక్కి నెట్టేసింది. ఇది ఒక ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ కావడం గమనార్హం.
భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్స్ తో అద్భుతమైన బైకులను మార్కెట్ లోకి వదులుతున్నారు… తాజాగా మన మార్కెట్ లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఎప్రిలియా ఆర్ఎస్457. పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్న కేటీఎం ఆర్సీ 390, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కవాసకి నింజా 400 వంటి బైక్ లకు పోటీగా…