Amara Raja Batteries: అమర రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేసింది సుప్రీంకోర్టు.. అమర రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని.. పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో…