Kakinada Accident: కాకినాడ జిల్లాలో పోలీసుల తనిఖీల భయం ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది.. మరో విద్యార్థిని తీవ్రగాయాల పాలయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుంకరపాలెం జంక్షన్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారనే అనుమానం ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రాణం తీసింది.. మోమిన్ అనే విద్యార్థిని బీటెక్ చదువుతుంది.. కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆ రూట్ లో పోలీసులు నిలబడి ఉన్నారు.. ఏపీ యానాం సరిహద్దు చెక్ పోస్ట్…