టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ తాజాగా విశాఖపట్నంలోని ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. తన వ్యక్తిగత ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం అక్కడికి వెళ్లిన ఆయనకు, కార్యాలయ పనితీరు , సిబ్బంది వేగం చూసి విస్మయం కలిగింది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలంటే పనులు ఆలస్యం అవుతాయని, గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. కానీ, విశాఖలోని ఈ కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు…