రానికి చెందిన ప్రముఖ సంస్థ ముకుంద తమ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు ప్రత్యేకంగా వాహనాలను బహుకరించింది. ఈ సందర్భంగా 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, ఇద్దరు ఉద్యోగులకు హై-రేంజ్ కార్లు అందజేశారు. బేగంపేటలో నిర్వహించిన వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ నికిత రెడ్డి వాహనాలను ఉద్యోగులకు అందించారు. అలాగే, ఉద్యోగుల కృషిని గౌరవిస్తూ ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను బహుమతిగా ఇచ్చారు. వేడుకల్లో ముకుంద యాజమాన్యం ఉద్యోగులను ప్రత్యేకంగా సన్మానించగా,…
CS Shanti Kumari : తెలంగాణ “ప్రజా ప్రభుత్వం” మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న హైదరాబాద్లో ప్రజా విజయోత్సవం లేదా “ప్రజాపాలన విజయోత్సవం” ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవ వేడుకలో సుమారు 14,000 మంది పాఠశాల విద్యార్థులు హాజరైన విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాపరమైన మద్దతును…