అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బోయకొండ అటవీ ప్రాంతంలో కుమారుడి కళ్లముందే దారుణంగా తండ్రిని హత్య చేశారు. రాత్రంతా తండ్రి శవం పక్కనే గడిపిన ఐదేళ్ల చిన్నారి.. ఉదయం అడవి నుంచి బయటకు వచ్చి జరిగిన విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడు సందీప్తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. ఈ…