కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో వరుణ్ ధావన్ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరుణ్ యంగ్ హీరోలలో డిమాండ్ ఉన్న నటుడు. తాజాగా అతని మేనకోడలు అంజినీ ధావన్ కూడా కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందట. ఇప్పటికే అంజనీ ఆ దిశగా తన ప్రిపరేషన్ మొదలు పెట్టిందట. అందులో భాగంగా కథక్, జాజ్ వంటి పాశ్చాత్య, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇక…