అంతర్జాతీయంగా పూతరేకుల తయారీకి గుర్తింపు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి వినియోగం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది.. ఎంతో ఇష్టంగా తినే పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారట.. పశువుల కొవ్వు వాడేస్తున్నారట.. కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న వేళ.. ఆత్రేయపురం పూతరేకుల్లోనూ కల్తీ నెయ్యి వినియోగం పెరిగిపోయింది..
తిరుపతి బాలాజీ ప్రసాదంపై వివాదాల నేపథ్యంలో సంత్ సమాజ్ తీవ్రంగా మండిపడింది. ఇదిలా ఉండగా.. ధార్మిక నగరమైన కాశీలో తిరుపతికి వెళ్లే భక్తులు ఇప్పుడు శుద్ధి చేసి ఈ పాపాన్ని కడిగేస్తుకుంటున్నారు.