రాజస్థాన్ అంటేనే కోటలు, రాజప్రాసాదాలు, అద్భుతమైన కట్టడాలకు నిలయం. అయితే.. అందరికీ తెలిసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలే కాకుండా, రాజస్థాన్లో ఇంకా వెలుగులోకి రాని కొన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనది అభనేరి గ్రామంలోని ‘చాంద్ బావోరీ’ అనే మెట్ల బావి. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ కట్టడం గురించి వివరిస్తూ.. ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, రాతిలో చెక్కిన ఒక గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. నేటి…