తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులే ఉంది. ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రచారంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన మేనిఫెస్టోను ఇప్పటివరకు బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రేపు నవంబర్ 18 అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సుగా నామకరణం చేశారు. ప్రధానంగా ఏడు అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్టు…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే..ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి…