Telangana Secretariat: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బిఆర్. గవాయిపై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ సచివాలయంలో ఆగ్రహావేశం వ్యక్తమైంది. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “జస్టిస్ గవాయి జిందాబాద్”, “దళితులపై దాడులు ఆపాలి”, “న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు. సి.జె.ఐ. బిఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం,…