దీపావళి 2025కి ముందుగానే ‘అమెజాన్’ ఇండియా ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. అమెజాన్ సైట్ బ్యానర్పై లిస్ట్ చేయబడిన వివరాల ప్రకారం.. సేల్ సమయంలో 80 శతం వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు సహా దీపావళి గిఫ్ట్లపై అనేక ఆఫర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు.. దీపావళి స్పెషల్గా వచ్చింది. దీపావళి స్పెషల్ సేల్లో డీల్స్, డిస్కౌంట్లు సవరించబడ్డాయి. దీపావళి బహుమతులు, ఇతర వస్తువులపై…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో దీపావళి సేల్ లో బంపరాఫర్లు ప్రకటించింది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్వాచ్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ల్యాప్ టాప్ లపై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. HP, Dell, Acer, Asus వంటి ల్యాప్టాప్లపై తగ్గింపు ప్రకటించింది. Asus Vivobook S16 OLED (S3607CA) ల్యాప్టాప్ను రూ. 87,990 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 1920×1200 పిక్సెల్ల రిజల్యూషన్తో 16-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి…