సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ట్రైన్ జర్నీకే ఇష్టపడుతుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా కావడంతో రైలు ప్రయాణం చేస్తుంటారు. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల భద్రత, సౌకర్యాల కోసం భారతీయ రైల్వేలు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు రైల్వేలు విమానంలో ప్రయాణించే ప్రయాణీకుల మాదిరిగానే ఒక నియమాన్ని (రైల్వే రూల్) కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు రైల్వే ప్రయాణీకులు సామాను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమానాశ్రయం లాగానే, రైల్వేలు కూడా ప్రయాణీకుల…