ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G స్మార్ట్ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది సామ్ సంగ్ A-సిరీస్ లైనప్లో తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్. సామ్ సంగ్ తాజా Galaxy A17 5G స్మార్ట్ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. కంపెనీ ఈ ఫోన్ను 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో మార్కెట్లో విడుదల చేసింది. Also Read:Power Star…