వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. రూ. 25 కోట్లను చెక్కును సీఎం చంద్రబాబుకు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ అందించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు.
Gautam Adani: గత నెల నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రమాదవశాత్తు పర్వతాల్లోని లోతైన పగుళ్లలో పడిపోయిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఖాట్మాండ్ నుంచి న్యూఢిల్లీ తరలించేందు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహాయం చేశారు. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. గాయపడిన తన తమ్ముడిని విమానంలో తరలించేందుకు సకాలంలో సాయం చేసిన గౌతమ్ అదానీకి అనురాగ్ మాలూ సోదరుడు ఆశిశ్ మాలూ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. Read Also: Zomato…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. తొలుత అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ‘ఎంజీఆర్ స్వజల్’ ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ని విద్యుత్ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే…