క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో…
టాలీవుడ్లో ‘లేడీ సూపర్స్టార్’గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’ గురించి సినీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2025 జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రకటన అనుష్క అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది, ఈ చిత్రం ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు. Also Read : Kamal Haasan: కన్నడ వ్యాఖ్యల దుమారం..…