Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.
యూకో బ్యాంక్ గత ఏడు, ఎనిమిది క్వార్టర్ ల నుండి గణనీయమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమ శంకర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ క్యాపిటల్ సమర్థత ప్రస్తుతం అన్ని బ్యాంక్ ల కంటే ఉత్తమంగా ఉందన్నారు. కోవిడ్ మూలంగా ప్రజలందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంచుకున్నారన్నారు. తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ తో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్…