Moto G45 5G: స్మార్ట్ఫోన్ తయారీదారు మోటరోలా త్వరలో తన కొత్త 5G స్మార్ట్ఫోన్ (ఉత్తమ 5G స్మార్ట్ఫోన్) ను భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. దేశంలో 5G స్మార్ట్ఫోన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. అటువంటి పరిస్థితిలలో, మోటరోలా తన కొత్త 5G స్మార్ట్ఫోన్ Moto G45 ను ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఇది కాకుండా.. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ తో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను దేశంలో విడుదల…
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసింది.ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.
తన యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్లో అడుగుపెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత.. కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ.. చార్జీలు వడ్డించినా.. నెట్ స్పీడ్, నెట్వర్క్ లాంటి అంశాలు.. ఆ సంస్థకు కోట్లాది మంది యూజర్లను సంపాదించింది పెట్టింది.. ఇక, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణపై దృష్టిసారించిన ఆ సంస్థ.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.. భారత్లో వన్…