భారత్ లోక్ సభా ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా ఎంతో ఆసక్తిగా స్పందించింది. మోడీ తిరుగులేని మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ వేదికపై గళం వినిపించడం, సంశోభలపై వేగంగా స్పందించడం వంటి చర్యలతో చురుకుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందో తెలుసుకోవడానికి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూడండి.
BJP: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది.
Amit Shah: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో స్కామ్లు, అవినీతి పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లంతా కటకటాల పాలవుతారని శుక్రవారం అన్నారు. గతేడాది ఉదయ్పూర్లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే,