ఎర్రచందనం అక్రమార్కులకు బంగారంగా మారింది. ఏపీతో సహా కర్నాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా సాగిపోతోంది. చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రెడ్ హిల్స్ లోని ఓ పాత సామాన్లు గోడౌన్ లో దాచిపెట్టిన సుమారు రెండు కోట్లు విలువచేసే 179 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుంది రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది.…