యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 19 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు స్పెషల్ పోస్టర్లు, #19YearsForPrabhas అనే హ్యాష్ట్యాగ్తో సంబరాలు చేసుకుంటున్నారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఈశ్వర్” చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా…