వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్లో కొత్తగా 145 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. 2,50,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం 34.79 కోట్లతో కొత్త .. Breaking news, latest news, telugu news, 145 ambulance, cm jagan