ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. వేలంకు ముందు రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు (అక్టోబర్ 31) చివరి గడువు కాగా.. ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్ను విడుదల చేశాయి. ఇక నవంబర్ చివరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటెన్షన్లో సన్రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు బెంగళూరు రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (రూ.16.30…