అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్యాండమిక్ వల్ల పలుమార్లు ఈ భారీ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడిక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం మిగిలింది. ఎలాగైనా ఆగస్ట్ 13వ తేదీలోపు ఎడిటింగ్ కంప్లీట్ చేసి డిస్నీ హాట్ స్టార్ లో సినిమాని జనం ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. Read Also: తిరుమలలో నిత్యాన్నదానం కోసం నిర్మాత…