Site icon NTV Telugu

టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బౌలింగ్ చేయనున్న భారత్

టీ 20 వరల్డ్‌ కప్ వార్మప్‌ మ్యాచ్‌ లలో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే… ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన ఆసీస్‌… మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది టీమిండియా జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (w), అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్

ఇండియా : KL రాహుల్, రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చకారవర్తి

Exit mobile version