RCB Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాదం.. కన్నీళ్లు పెట్టిస్తున్న విజువల్స్
- ఆర్సీబీ విజయోత్సవాల్లో పెను విషాదం..
- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట..
- తొక్కిసలాటలో 11 మంది మృతి, 37 మందికి గాయాలు..
- తొక్కిసలాట జరిగిన తర్వాత కన్నీళ్లు పెట్టిస్టున్న దృశ్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే, ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తీవ్ర చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయంతో నగరమంతా ఉత్సాహంలో మునిగిపోయిన వేళ, చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం మిగిల్చింది. పెద్ధ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 37 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది.
Read Also: Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!
Also Read
- Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక
- ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో.. వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకొని ఆర్సీబీ జట్టును చూసేందుకు ఎగబడ్డారు. అభిమానులు అందరూ ఒక్కసారిగా రావడంతో స్టేడియం గేట్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రవేశ టికెట్లు ఉన్నవారికే పోలీసులు అనుమతి ఇచ్చినా.. అదుపు తప్పిన జనసందోహం ఈ ప్రమాదానికి కారణమైంది.
Read Also: Rajendra Prasad: జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ అలా పిలవను!
ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న బోరింగ్, వైదేహి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు, యువకులు ఉన్నారు. అయితే, స్టేడియంలో తొక్కిసలాట జరిగిన తర్వాత నెలకొన్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
7 dead. Many are battling for life after a stampede due to the irresponsibility of Congress govt.
No crowd control measures. No basic arrangements. Just chaos.
While innocent people died, @siddaramaiah & @DKShivakumar were busy shooting reels & hogging limelight with… pic.twitter.com/IVPuQjXxcq
— BJP Karnataka (@BJP4Karnataka) June 4, 2025




తాజావార్తలు
-
EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
-
Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
-
Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
-
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!