Yuvraj-Broad: అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడం నా అదృష్టం.. లేదంటే 7 సిక్స్లు కొట్టేవాడు
- తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేసిన స్టువర్ట్ బ్రాడ్
- 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో బ్రాడ్ బౌలింగ్లో 6 సిక్సులు కొట్టిన యువరాజ్ సింగ్
- అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడు- బ్రాడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేట్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ క్రమంలో బ్రాడ్ స్పందించాడు. అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడని బ్రాడ్ చెప్పాడు.
Read Also: Pawan Kalyan: శ్రీవారికి అపచారం.. 11 రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
స్కై స్పోర్ట్స్లో టీ20 ప్రపంచ కప్ 2007లో జరిగిన హైలైట్స్ను వీక్షించాడు బ్రాడ్. అనంతరం మాట్లాడుతూ.. అంపైర్ తన బాల్లో ఒకటి నో బాల్ అని ఇస్తే ఏడో సిక్స్ కూడా కొట్టేవాడని అన్నాడు. మొదటి మూడు బంతుల్లో వికెట్ మీదుగా బౌలింగ్ చేయగా మూడు సిక్సర్లు కొట్టాడని.. నాల్గవ బంతిని వికెట్ దగ్గరికి వేసినా.. సిక్సర్ బాదాడని చెప్పాడు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఒక బంతి నడుము వరకు వేశానని, అది అంపైర్ నో బాల్ ఇస్తాడని అనుకున్నట్లు బ్రాడ్ చెప్పాడు. ఒకవేళ నోబాల్ ఇస్తే.. యువరాజ్ ఏడో సిక్సర్ కొట్టేవాడని అన్నాడు. ‘నేను ఇంతటి బ్యాటింగ్ చూడలేదు, నో బాల్ ఇవ్వకపోవడం నా అదృష్టం. లేకుంటే యువీ ఏడో సిక్స్ కూడా కొట్టేవాడు.’ అని పేర్కొన్నాడు. ఆరు సిక్సర్ల వీడియోని తాను ఇంతవరకు చూడలేదని బ్రాడ్ చెప్పాడు.
Read Also: Israel-Hamas war: గాజా ఆశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి
ఈ చారిత్రాత్మక మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. గంభీర్ 41 బంతుల్లో 58 పరుగులు, సెహ్వాగ్ 52 బంతుల్లో 68 పరుగులు, యువీ 16 బంతుల్లో 58 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కాగా.. ధోనీ నేతృత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?