YS Viveka Case: హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై.. వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై
- వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆయన పీఏ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య జరిగిన రోజు అక్కడ దొరికిన లేఖ గురించి వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు. లేఖ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి తనకు చెప్పాడని వెల్లడించాడు. లేఖ దాచిపెడితే పోలీసులు నుండి సమస్య వస్తుందని ఆ రోజు చెప్పానని అన్నారు. నేను చెప్పింది చెయ్ అని రాజశేఖర్ నాతో చెప్పాడని తెలిపాడు. నన్ను కేసులో ఇరికించి రాజశేఖర్ బయట ఉన్నాడని వెల్లడించాడు.
Also Read:Punjab: ‘‘ పాకిస్తాన్లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
Also Read
- ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
ఎంపీ అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఎవరు నడవట్లేదు.. సిబిఐ విచారణకు డిల్లీ వెళ్ళాలని రాజశేఖర్ సిబిఐ అదికారులకు కంటే ముందే చెప్పాడని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు. డిల్లీలో విచారణ ఉంటుందని సిబిఐ కంటే ముందే రాజశేఖర్ ఎలా చెప్పాడని ప్రశ్నించాడు. సిబిఐ ఏం చెప్తుందో రాజశేఖర్ కు ముందే ఎలా తెలుసని అన్నారు. డిల్లీలో సిబిఐ విచారణకు రాజశేఖర్ నాకు ప్లైట్ టికెట్స్ బుక్ చేశాడు.
Also Read:Airtel: దేశవ్యాప్తంగా 2000 నగరాల్లో IPTV సేవలు తీసుకరానున్న ఎయిర్టెల్.. ప్లాన్స్ లిస్ట్ ఇదే!
నన్ను ఢిల్లీకి పంపించిన వ్యక్తులు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.. సాక్షాదారాలతో సహా నేను మీడియా ముందు చూపిస్తున్నాను ఇవి అవాస్తవాలని మీరు నిరూపించగలరా.. అని ప్రశ్నించాడు. నా భద్రత కోసం గతంలో ఎస్పీని కూడా కలిశాను నా వెపన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు.. రెండు సంవత్సరాలు న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు.. నా కొడుకు రాజేష్ ను చిత్రహింసలకు గురి చేశారు.. సహకరించకపోతే నువ్వు జైలుకు పోతావు అంటూ సునీత బెదిరించిందని వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు.
తాజావార్తలు
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!