Viral Video: రైలులో ఒంటరిగా మహిళా యూట్యూబర్ ప్రయాణం.. కోచ్లోకి ప్రవేశించిన వ్యక్తి ఏం చేశాడంటే..?
- రైలులో ఒంటరిగా ప్రయాణించిన యూట్యూబర్
- తాను ప్రయాణిస్తున్న కోచ్లోకి ప్రవేశించిన వ్యక్తి
- మత్తుమందు స్ప్రే చేసి విలువైన వస్తువుల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళా యూట్యూబర్ రైలులో ఒంటరిగా ప్రయాణించింది. ఓ వ్యక్తి తన కోచ్లోకి వచ్చి మత్తుమందు స్ప్రే చేశాడని తెలిపింది. అనంతరం తనతో పాటు చాలా మంది వస్తువులు దోచుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన రైల్వే ప్రయాణికులకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఆ మహిళా యూట్యూబర్ పేరు కనికా దేవ్రానీ. బ్రహ్మపుత్ర మెయిల్లో ఢిల్లీ నుంచి అస్సాంకు ప్రయాణించింది. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తున్నందున భద్రత కోసం 2ACని ఎంచుకుంది. ముందు జాగ్రత్తగా ఆమె తన ఫోన్ను దిండు కింద పెట్టుకుని.. తన బెర్త్ చుట్టూ కర్టెన్లను తీసి, నిద్రపోతుంది. అప్పుడే.. గుర్తు తెలియని వ్యక్తి టికెట్ లేకుండా 2AC కోచ్లోకి ప్రవేశించాడు. సీట్ల సంఖ్యల గురించి ఆరా తీశాడు. ఆమెతో పాటు తోటి ప్రయాణికులపై మత్తుమందు స్ప్రే చేశాడు. వాళ్లు మత్తులోకి జారుకోగానే.. విలువైన వస్తువులను దొంగిలించాడు. ఈ అంశంపై తాను ఎంత ప్రయత్నించినా, రైల్వే పోలీసుల నుంచి తనకు పెద్దగా సహాయం అందలేదని ఆ యువతి పేర్కొంది. అస్సాం పోలీసుల నుంచి కూడా మద్దతు రాలేదని వీడియోలో వెల్లడించింది.
READ MORE: Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
యూట్యూబర్ కనికా దేవ్రానీ తన వీడియోలో భారతీయ రైళ్లలో భద్రత లేకపోవడాన్ని పదే పదే నొక్కి చెప్పారు. “సురక్షితంగా ప్రయాణించండి” అని ప్రేక్షకులను కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆందోళనను రేకెత్తించింది. ఆమె వీడియో 44 వేలకు పైగా లైక్లు, దాదాపు 860 వ్యాఖ్యలతో వైరల్ అయింది. రైల్వేలో భద్రతా లోపం, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన లోపాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. భారత రైల్వేలు త్వరిత చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!