Manipur: క్లాస్కు బంక్ కొట్టిన విద్యార్థినులు.. ఏం కథ అల్లారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా క్లాసులకు బంక్ కొట్టే విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. సినిమాలకు, షికారులకు వెళ్లడానికి ఇలాంటి కథలు పడుతుంటారు. ఐతే మణిపూర్ లో జరిగిన ఘటన చూస్తే అవాక్కవాల్సిందే. తరగతులకు బంక్ కొట్టిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఏం కథ చెప్పారో విన్నారంటే ఆశ్చర్యపోతారు. టీచర్లు వారిని తిడుతారన్న భయంతో ఓ కథను సృష్టించారు. ఆ కథే ఇప్పుడు మణిపూర్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ శివార్లలో ఉన్న నంబోల్ పట్టణంలో బాలికలు పాఠశాలకు బంక్ కొట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారు.. తిడుతారనే భయంతో ముగ్గురు బాలికలు తమతో సహా 20 మంది విద్యార్థినులను.. పాఠశాలకు వస్తుండగా కిడ్నాప్ చేసినట్లు చెప్పారు.
Mandakrishna Madiga: రాజయ్య మంత్రి పదవి పోవడానికి పాత్రధారి, సూత్రధారి కడియం శ్రీహరే
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
అంతేకాకుండా.. కిడ్నాపర్లు తమను విహారయాత్రకు తీసుకెళ్తామని, వ్యాన్లో కూర్చోమని అడిగారని బాలికలు పోలీసులకు చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిడ్నాపర్లు మాస్కులు ధరించి ఉన్నారని పేర్కొన్నారు. అయితే తమకు అనుమానం వచ్చి, అపహరణకు గురైన వెంటనే కదులుతున్న వాహనంపై నుంచి దూకినట్లు బాలికలు తెలిపారని సంబంధిత వర్గాలు అన్నారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారం మణిపూర్ లో కలకలం సృష్టించింది. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న అశాంతి గత కొన్ని నెలల్లో దాదాపు 170 మంది ప్రాణాలను బలిగొంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం టెన్షన్ వాతావరణం నెలకొంది.
Pawan Kalyan: బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ?
బాలికల కిడ్నాప్ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు.. వారి వాంగ్మూలాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. పాఠశాలకు బంక్ కొట్టిన విద్యార్థులు.. తప్పించుకునేందుకు ఇలాంటి కథను సృష్టించారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!