Manipur: క్లాస్కు బంక్ కొట్టిన విద్యార్థినులు.. ఏం కథ అల్లారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా క్లాసులకు బంక్ కొట్టే విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. సినిమాలకు, షికారులకు వెళ్లడానికి ఇలాంటి కథలు పడుతుంటారు. ఐతే మణిపూర్ లో జరిగిన ఘటన చూస్తే అవాక్కవాల్సిందే. తరగతులకు బంక్ కొట్టిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఏం కథ చెప్పారో విన్నారంటే ఆశ్చర్యపోతారు. టీచర్లు వారిని తిడుతారన్న భయంతో ఓ కథను సృష్టించారు. ఆ కథే ఇప్పుడు మణిపూర్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ శివార్లలో ఉన్న నంబోల్ పట్టణంలో బాలికలు పాఠశాలకు బంక్ కొట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారు.. తిడుతారనే భయంతో ముగ్గురు బాలికలు తమతో సహా 20 మంది విద్యార్థినులను.. పాఠశాలకు వస్తుండగా కిడ్నాప్ చేసినట్లు చెప్పారు.
Mandakrishna Madiga: రాజయ్య మంత్రి పదవి పోవడానికి పాత్రధారి, సూత్రధారి కడియం శ్రీహరే
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
అంతేకాకుండా.. కిడ్నాపర్లు తమను విహారయాత్రకు తీసుకెళ్తామని, వ్యాన్లో కూర్చోమని అడిగారని బాలికలు పోలీసులకు చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిడ్నాపర్లు మాస్కులు ధరించి ఉన్నారని పేర్కొన్నారు. అయితే తమకు అనుమానం వచ్చి, అపహరణకు గురైన వెంటనే కదులుతున్న వాహనంపై నుంచి దూకినట్లు బాలికలు తెలిపారని సంబంధిత వర్గాలు అన్నారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారం మణిపూర్ లో కలకలం సృష్టించింది. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న అశాంతి గత కొన్ని నెలల్లో దాదాపు 170 మంది ప్రాణాలను బలిగొంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం టెన్షన్ వాతావరణం నెలకొంది.
Pawan Kalyan: బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ?
బాలికల కిడ్నాప్ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు.. వారి వాంగ్మూలాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. పాఠశాలకు బంక్ కొట్టిన విద్యార్థులు.. తప్పించుకునేందుకు ఇలాంటి కథను సృష్టించారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!