India Special Mission Iran: డేంజర్ జోన్లో ఇరాన్.. భారతీయుల కోసం స్పెషల్ మిషన్.. కేంద్రం కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Special Mission Iran: తిరుగుబాటు జ్వాలతో ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా ఎప్పుడైనా దానిపై దాడి చేయవచ్చనే భయం ఇరాన్కు ఉంది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఇండియా ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారతదేశానికి తిరిగి రావాలనుకునే ఇండియన్స్ను తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది చేయడానికి ప్రభుత్వం ఒక ఆపరేషన్ను ప్రారంభిస్తుంది.
READ ALSO: Kotha Malupu: సింగర్ సునీత కొడుకు రెండో సినిమా వచ్చేస్తోంది!
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ఇరాన్ తిరుగుబాటు కారణంగా భారతీయ విద్యార్థులను తిరిగి ఇండియాకు తీసుకురావడంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్లో మారుతున్న పరిస్థితి గురించి తాను విదేశాంగ మంత్రితో మాట్లాడానని ఆయన తెలిపారు. ఇరాన్లో చిక్కుకున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపినట్లు వివరించారు.
ఇరాన్లో చదువుతున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇరాన్లో విద్యార్థులు సహా దాదాపు 10 వేల మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తాజాగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు తిరిగి భారతదేశానికి సురక్షితంగా వెళ్లిపోవాలని కొత్త సలహా జారీ చేశారు.
READ ALSO: Sankranti: కాశీ నుంచి కన్యాకుమారి దాకా.. ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసా?
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!