Varuntej and Lavanya Tripathi: వరుణ్-లావణ్యల పెళ్లి ఇటలీలోనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా బ్రదర్ నాగబాబు కూమరుడు వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారంనాడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. నాగబాబు ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించారు..ఈ కార్యక్రమానికి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి దంపతులు,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, ఇతర బంధువులు హాజరయ్యారు..
Read Also:Karnataka : భర్తపై భార్య అత్యాచారం కేసుపై స్టే విధించిన హైకోర్టు..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. కాగా, ఎంగేజ్మెంట్ ఫోటోలను లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2016 నుంచి మేము ప్రేమించుకుంటున్నామంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థంలో వీరిద్దరూ చాలా ఖరీదైన ఉంగరాలు తొడిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో ఉంగరం ఖరీదు రూ..12 లక్షలు పైగానే, మొత్తం కలిపి రూ.25 లక్షలు ఉండవచ్చునని అంచనా.. అలాగే వీరు వేసుకున్న డ్రెస్సులు వరుణ్ రూ .2 లక్షల విలువైన కూర్త పైజామా, లావణ్య త్రిపాఠి రూ .3 విలువైన బెనారస్ సారి కట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
Read Also:Women Health Tips : పీరియడ్స్ టైంలో మహిళలు ఈ ఆహారాలను అస్సలు తినకండి..
ఇప్పుడు మరో వార్త షికారు చేస్తుంది.. నిన్నటివరకు వీరిద్దరి పెళ్లిని రాజస్థాన్ లోని రాయల్ ఫాలెస్ లో చెయ్యాలని నాగబాబు నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి.. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.. వీరిద్దరి డెస్టినేషన్ ప్రకారం ఇటలీలో పెళ్లి జరగనుందని వార్త వైరల్ అవుతుంది.. అక్కడ పెళ్లిని గ్రాండ్ చేసి, ఇక్కడ రీసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించే ఆలోచనలో మెగా కుటుంబం ఉన్నట్లు సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.. కాగా,వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి వివాహమైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!