Udhampur Leopard: నాలుగేళ్ల పాపను ఇంటినుంచి ఎత్తుకెళ్లిన చిరుత.. రెండు కిలో మీటర్ల దూరంలో..
Udhampur Leopard: జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో నాలుగేళ్ల పాపను చిరుతపులి ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత తన ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య జరిగింది. ఘటనపై ఉదంపూర్ కంట్రోల్ రూంకు సమాచారం అందిన వెంటనే ఒక బృందాన్ని సిద్ధం చేసి సంఘటనా స్థలానికి పంపించారు. దీని తర్వాత బృందం పాప కోసం వెతకడం ప్రారంభించింది. ఉధంపూర్లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ ఆఫీసర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ‘రాత్రి 7-8 గంటల సమయంలో చిరుతపులి ఒక బాలికను తీసుకెళ్లింది. మాకు సమాచారం అందిన వెంటనే ఉదంపూర్ కంట్రోల్ రూం నుంచి బృందాన్ని పంపించాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఇక్కడికి వచ్చామన్నారు.
ఇది చాలా దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అవగాహన ప్రచారంలో భాగంగా, పిల్లలు, మహిళలు, వృద్ధులను తెల్లవారుజామున, సాయంత్రం ఒంటరిగా వెళ్లనివ్వవద్దని ప్రజలను కోరారు. అనంతరం స్థానికులు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. దూరంగా చిధ్రమైన స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. ఉదంపూర్లోని పంచ్రీ తహసీల్ ఎగువ గ్రామం బంజ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Read Also:Andrapradesh: భయపెడుతున్న చిరుతలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచారం
Udhampur, J&K | Between 7-8pm, a 4-year-old girl was taken away by a leopard. As we got the information, we dispatched teams from Udhampur control room. We’re here to ensure that such incidents don’t occur in the future. This is a very unfortunate incident, and we will do all the… pic.twitter.com/gabR7L4Tcs
— ANI (@ANI) September 3, 2023
చిరుతపులిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. త్వరలోనే ఎలాగైనా చిరుత పులిని పట్టుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూస్తామన్నారు. వారికి వీలైనంత త్వరగా పరిహారం అందజేస్తామన్నారు. దీంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తెల్లవారుజామున, చీకటి పడిన తర్వాత వన్యప్రాణులు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటాయని తెలిపారు. ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు.
Read Also:Vijay Deverakonda: సంధ్య థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రెడీగా ఉండండి రౌడీ వస్తున్నాడు
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!