https://www.youtube.com/watch?v=8CqJGxnkQXg జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు మోమినీ అవతారంలో కనిపించారు. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు.