India-Bangladesh: రెండేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య రైళ్లు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. గత రెండేళ్ల నుంచి గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడింది. ఇప్పటికీ శ్రీలంక వంటి దేశాలు కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కరోనా కారణంగా ఎక్కడిక్కడ దేశాలు ఆంక్షలు, లాక్ డౌన్లు విధించుకున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెండేళ్ల క్రితం కోవిడ్ మహామ్మారి కారణంగా భారత్- బంగ్లాదేశ్ ల మధ్య రద్దైన రెండు రైళ్లను తిరిగి ప్రారంభించారు. ఆదివారం ఇరు దేశాల మధ్య రవాణాకు ఈ రైళ్ల ఎంతో కీలకం. నేటి నుంచి బంధన్ ఎక్స్ ప్రెస్, మైత్రీ ఎక్స్ ప్రెస్ లను తిరిగి ప్రారంభం అయ్యాయి. బంధన్ ఎక్స్ ప్రెస్ భారత్ నుంచి బయలుదేరి కోల్ కతా నుంచి బంగ్లాదేశ్ లోని ఖుల్నా చేరుకుని తిరిగి కోల్ కతా చేరుకుంటుంది. మైత్రీ ఎక్స్ ప్రెస్ కోల్ కతా నుంచి బయలుదేరి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని తిరిగి కోల్ కతాకు వస్తుంది.
Also Read
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
బంగ్లాదేశ్ నుంచి ప్రయాణికులు ముఖ్యంగా పర్యాటక, వైద్యం, కొనుగోలు కోసం ఇండియా వస్తారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ కు, బంగ్లాదేశ్ కు దేశ విభజనకు ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల్లో బంధుమిత్రులు ఉన్నారు. తొలి రోజు బంధన్ ఎక్స్ ప్రెస్ లో కేవలం 19 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించారు. మైత్రీ ఎక్స్ ప్రెస్ లో 100 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
తాజావార్తలు
-
Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
-
T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
-
Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?