Toll Plaza Rules Change: హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toll Plaza Rules Change: వాహనం, టోల్ గేట్ల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈరోజుల్లో లాంగ్ డ్రైవ్ కు వెళితే ఎక్కడో ఒకచోట టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. హైవేపై డ్రైవింగ్ చేసే వారికి ఈ వార్త పెద్ద ఉపశమనం కలిగించవచ్చు. కోట్లాది మంది వాహన యజమానులను ప్రభావితం చేసే టోల్ ట్యాక్స్కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద ప్రకటన చేశారు. 2024 సంవత్సరానికి ముందు భారతదేశంలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని, అదే సమయంలో టోల్ ట్యాక్స్కు కొత్త నిబంధనలు జారీ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. టెక్నాలజీలో కూడా మార్పు వస్తుంది, గ్రీన్ ఎక్స్ప్రెస్వే నిర్మించిన తర్వాత, రోడ్ల పరంగా భారతదేశం అమెరికాతో సమానంగా ఉంటుంది. దీనితో పాటు టోల్ టాక్స్ వసూలు చేయడానికి నియమాలు, సాంకేతికతలో పెద్ద మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
Read Also:Vidadala Rajini: దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగింది
Also Read
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
టోల్ టాక్స్ రికవరీ కోసం ప్రభుత్వం రెండు పద్ధతులు
రాబోయే రోజుల్లో టోల్ రికవరీ కోసం ప్రభుత్వం 2 ఎంపికలను ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో కార్లలో ‘GPS’ వ్యవస్థలను అమర్చడం మొదటి ఎంపిక అయితే రెండో పద్ధతి తాజా నంబర్ ప్లేట్కు సంబంధించినది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదు. రాబోయే రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై కూడా దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
Read Also:Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవల్ గా శరత్ చంద్రారెడ్డి
డబ్బు నేరుగా ఖాతా నుంచి తీసివేయబడుతుంది
ఇప్పటి వరకు టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని, అయితే టోల్కు సంబంధించి బిల్లు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసివేయబడుతుంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుంచి తీసివేయబడుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. దీంతోపాటు కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘2019లో కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రావాలని నిబంధన పెట్టాం. అందుకే గత నాలుగేళ్లలో వచ్చిన వాహనాలకు వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!