PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన తలసాని, సత్యవతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ. జ్ఞాన భూమి వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ లు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో పుట్టిన పీవీ అంచెలంచెలుగా ఎదిగారు అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పని చేశారు అని మంత్రి తలసాని అన్నారు.
Read Also: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి సూపర్ 5G స్మార్ట్ఫోన్.. ఓఐఎస్ ఫీచతో కెమెరా! ధర ఎంతంటే
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
పీవీ నరసింహారావు తెలుగు సంప్రదాయంలో టివిగా కనిపించేవారు.. దేశంలో ఇప్పుడు అనేక డ్రామాలు నడుస్తున్నాయి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోతే దేశం ఏమీ అయ్యేది అనేది అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీకీ భారత రత్న బిరుదును ఇవ్వాలి అని తలసాని డిమాండ్ చేశారు. పీవీకీ భారత రత్న ఇవ్వడం వల్ల దేశ ప్రతిష్ట, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది అని అన్నాడు. పీవీకీ భారత రత్నపై పోరాడుతాం.. పార్లమెంట్ లో గళమెత్తుతాం.. పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోతారు అని మంత్రి తలసాని తెలిపారు.
Read Also: Forehead Lines: నుదుటి రేఖలు మీరు ఎంత ధనవంతులు అవుతారో తెలియజేస్తాయంట..!
పీవీ నరసింహారావు బహు భాషా కోవిదుడిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయకం.. తెలంగాణ గడ్డపై పుట్టడం మన అదృష్టం అని ఆమె తెలిపారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి తెలంగాణ సత్తా చాటారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి మార్గదర్శకంగా నిలిచారు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. ప్రపంచంలోనే అపర చాణక్యుడిగా పీవీ పేరు పొందారు అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!