Teachers Unions: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లపై సంతకాలు చేస్తే తప్పేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉపాధ్యాయులపై సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్సతో ముగిసిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడారు. రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులపట్ల అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం ఉపాధ్యాయులకు ఉన్న హక్కు. అభ్యర్ధులు ఎవరైనా వారి తరుపున పోటీ చేస్తే నామినేషన్ పత్రాల్లో ఉపాధ్యాయులు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ నామినేషన్ లో ఉపాధ్యాయులు పాల్గొనే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందన్నారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ఈ విషయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నామినేషన్ పత్రాల్లో సంతకాలు పెట్టారని షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి ? మంత్రి బొత్స దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లామన్నారు చిరంజీవి. రాజకీయ పరమైన అంశాలను అధికారులే ఉపాధ్యాయుల మధ్యకు తీసుకురావడం సరికాదన్నారు. సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులకు సక్రమంగా పుస్తకాలు అందలేదని మంత్రికి చెప్పాం అన్నారు. వచ్చే ఏడాది నుంచి రెండు సెమిస్టర్లు మాత్రమే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి తెలిపారు.
తాజావార్తలు
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!