Ram Mohan Naidu: ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విక్టరీ సాధించారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ఆభివృద్ధి కోసం.. ప్రజల బాధ్యత తీసుకొని కూటమిని గెలిపించాలని ముందుకు వచ్చారు. ఎర్రన్నాయుడు వారసుడిగా మూడోసారి తనకు మూడు లక్షల మెజార్టీతో అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగానే తిరిగి సభలో అడుగు పెడతానని చంద్రబాబు నిర్ణయించి బయటికి వచ్చారు. ఆ రోజే తాను చంద్రబాబును సీఎంగా పంపాలని సపథం చేశాను. తన పార్లమెంట్ స్థానంలోని ఏడు నియోజకవర్గాలను గెలిపించుకుని ఆయనకు గిఫ్టుగా ఇచ్చాను. కూటమి గెలుచుకోవటం వెనుక కొంతమంది త్యాగాలు ఉన్నాయి. రాష్ట్రంలో.. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది.’’ అని రామ్మోహన్నాయుడి తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!