NTV Telugu Site icon

టాస్‌ గెలిచిన శ్రీలంక : భారీ మార్పులతో భారత్‌

టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ బ్యాటింగ్‌ కు దిగనుంది.

జట్ల వివరాలు :

శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా సమరవిక్రమ, దాసున్ షానక (సి), రమేష్ మెండిస్, వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, అకిలా దనంజయ, దుష్మంత చమీరా
ఇండియా : శిఖర్ ధావన్ (సి), రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, సంజు సామ్సన్ (ప), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి