Skin Care: కాంతివంతమైన చర్మంకోసం.. ఈ చిట్కాలు బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెరిసే అందమైన చర్మం ప్రతి అమ్మాయి కల. మన ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో షార్ట్కట్లను వెతుకుతాం. అందుకోసం ఎన్నో ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటాం. అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అని మీకు తెలుసా. అది కూడా పూర్తిగా సహజ పద్ధతుల ద్వారా…!! పసుపు, అలోవెరా చర్మ కాంతిని పెంచాలనుకునే వారికి అనువైన పదార్థాలు. ఈ నేచురల్ పదార్థాలను చర్మానికి అప్లై చేసిన వెంటనే మార్పు కనిపిస్తుంది.
పసుపు, అలోవెరా చర్మానికి చాలా మేలు చేస్తాయి. రెండింటినీ విడివిడిగా ఉపయోగించవచ్చు. కానీ, రెండింటి మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల చర్మం మరింత మెరుస్తూ అందంగా ఉంటుంది. ఈ రెండు సహజ పదార్థాల ప్రయోజనాలు రెండు రెట్లు. కాబట్టి ఫలితం రెండు రెట్లు.
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కలయిక చర్మానికి రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుందనడంలో సందేహం లేదు. అధిక హైడ్రేటింగ్ కలబంద, పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. ప్రకాశవంతం చేస్తుంది.
కలబంద, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం…
పసుపు, కలబంద, తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి 20 నుంచి 25 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు.
అలోవెరా, పసుపు పొడి మిశ్రమాన్ని చర్మంపై కొద్దిగా గంధం కలపండి. తర్వాత అది ఆరిపోయాక నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ముడతలు పోవడానికి చాలా సహాయపడుతుంది.
కలబంద, పసుపు మిశ్రమం మొటిమల బాధితులకు చాలా సహాయపడుతుంది. కలబంద, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. కాసేపు అలాగే ఉంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య దూరమవుతుంది.
అయితే, కొన్ని విషయాలు గమనించాలి. కలబంద మరియు పసుపు మిశ్రమం చర్మానికి మేలు చేస్తుంది, అయితే ఇది కొంతమందిలో అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. పైన పేర్కొన్న పదార్ధాలలో దేనికైనా మీకు అలెర్జీ ఉంటే, దయచేసి వాటిని ఉపయోగించవద్దు.
తాజావార్తలు
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!